అధికారుల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య

-

బ్యాంక్ అధికారుల ముందే పురుగుల మందు తాగి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు హనుమకొండ జిల్లా పరకాల డిసిసి బ్యాంక్లో అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలని బ్యాంక్ అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో మనస్థానికి గురైన రైతు డిసిసి బ్యాంక్‌లో అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version