BREAKING వరంగల్: నలుగురు యువకులు మృతి

-

మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకటేశ్(25), శ్రీను(23), వినోద్(23), సంతోష్(24) అనే నలుగురు యువకులు బీహార్‌లో మృతిచెందారు. విషయాన్ని బీహార్ పోలీసులు మహబూబాబాద్ పోలీసులకు తెలపగా.. వారు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దినెలల క్రితం వీరు బీమా సంస్థల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్తున్నామని హైదరాబాద్ వెళ్ళారు. అయితే వీరు బీహార్ ఎందుకు వెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version