15-18 సం. పిల్లలకు వ్యాక్సినేషన్

-

పట్టణంలోని 3వ డివిజన్ కిసాన్ నగర్‌లో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న వేళ పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేసి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటింటికి వాడవాడలా సెంటర్లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news