మేడ్చల్: సగం కాలిన వ్యక్తి మృతదేహం

-

crime
crime

సగం కాలిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మేడ్చల్ మండలం బౌరంపేట ఆర్కే టౌన్ షిష్‌లో సగం కాలిన వ్యక్తి మృత దేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version