సూర్యాపేట: పండుగ ప్రయాణం విషాదం కావద్దు

-

పండుగలకు వెళ్లేవారు ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. వాహనదారులు ప్రయాణ సమయంలో నెమ్మదిగా వెళ్లాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news