మెదక్ : మల్లన్నసాగర్‌ను సందర్శించిన పీకే, ప్రకాష్ రాజ్

-

సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు, పంపు హౌస్‌లను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, నటుడు ప్రకాష్ రాజ్ సందర్శించారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా వర్గాల ప్రజల నుంచి వారు అభిప్రాయాలను సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు వారు కిందస్థాయిలో పర్యటించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news