కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై.. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జూబ్లీహిల్స్ పీఎస్లో ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి సమర్పించిన ఆధారాలతో ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద అసోం సీఎంపై కేసు నమోదు చేశారు.
Rangareddy: సీఎంపై కేసు నమోదు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...