రంగారెడ్డి : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మహేందర్ రెడ్డి

-

ఇటీవల జరిగిన రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నేడు శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తదితరుల సమక్షంలో శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news