రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

-

దుగ్గొండి మండలం గిర్నిబావిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. వరంగల్‌‌కు చెందిన వంశీ, రాధాకృష్ణ గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై నర్సంపేటకు వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన ఓకారు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వంశీ అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాధాకృష్ణ హన్మకొండలోని ఓఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version