యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో పాటు ప్రముఖులు లక్ష్మీ నరసింహుడి దర్శనానికి తరలి రావడంతో యాదాద్రి కొండ కిక్కిరిసిపోయాయి.
భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...