వరంగల్ : రైల్ ఢీ కొని మహిళ మృతి

-

Exciting toy train rideజనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీ కొని గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఘన్‌పూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ఓ మహిళ పట్టాలు దాటుతుండగా కాజీపేట్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్న ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో మహిళ 100 మీటర్ల దూరంలో పడి మరణించింది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Read more RELATED
Recommended to you

Latest news