వరంగల్ సీపీకి ఐజీగా పదోన్నతి

-

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు ఆయన్ను అభినందించారు. ఐజీగా పదోన్నతి పోందిన డా.తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఏప్రిల్ 7న బాధ్యతలు స్వీకరించారు. డా.తరుణ్ జోషి హరియాన రాష్ట్రానికి చెందినవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version