వరంగల్ : నర్సంపేటలో మిర్చి పంటను పరిశీలించిన ఈటల రాజేందర్

-

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చంద్రయ్యపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి పంటను శుక్రవారం బీజేపీ నాయకులు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. రైతులను పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news