ఉమ్మడి వరంగల్ : ములుగు: వాహనం ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్

-

ఏటూరు నాగారం మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. మండల కేంద్రానికి చెందిన గజ్జల రమేష్ (48) అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ తల పగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news