లీడ్స్ టెస్టులో భారత్ ఘోర పరాజయం

-

లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో… టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో 76 పరుగులతో తేడాతో ఇంగ్లాండ్ జట్టు టీమిండియా ఘోర పరాజయం పాలయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో కేవలం… 278 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ టీం భారీ విజయాన్ని దక్కించుకుంది.

ఇక టీమిండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే పుజారా 91 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 55 పరుగులు మరి ఓపెనర్ రోహిత్ శర్మ 79 పరుగులు మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ రాణించలేదు. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లు పూర్తిగా… విఫలమయ్యారు.

ఇక అటు ఇంగ్లాండ్ బౌలర్లలో… రాబిన్సన్ ఐదు వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచారు. అలాగే ఓవర్ టైం మూడు వికెట్లు అండర్సన్ ఒకటి మరియు మోయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లోనూ బౌలర్ రాణించడంతో ఇంగ్లాండు భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది ఇంగ్లాండ్. కాగా మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 432 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news