నా తప్పు నేను తెలుసుకున్నా… అందరూ వైఎస్సార్సీపీకే ఓటేయండి ప్లీజ్..!

-

ఏ పార్టీ ఆధ్యక్షుడయినా తన పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేయమని అడుగుతాడా? కానీ ఓ పార్టీ అధ్యక్షుడు అడిగాడు. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఇన్నిరోజులు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి ఏపీ ప్రజలంతా జగన్ పార్టీ వైసీపీ కి వేయాలని పాల్ అభ్యర్థించారు. దీంతో ఏపీ ప్రజలు ఒక్కసారి గా షాక్ అయ్యారు.



ఇన్ని రోజులు నన్ను జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఉసిగొల్పారు. కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత అర్థమయింది. అందుకే అందరూ జగన్ కు ఓటేయండి. అయితే పోలింగ్ రోజే పాల్ ఒకేసారి టర్న్ తీసుకొని తన. పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేయాలనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చూద్దాం మరి పాల్ మాట విని వైఎస్సార్సీపీ కి ప్రజలు ఓటేశారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news