క‌ర్ణాట‌క‌లో ఘోర ప్ర‌మాదం.. 8 మంది స‌జీవ‌ద‌హ‌నం

-

క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని క‌ల‌బురిగి జిల్లా క‌మ‌లాపుర‌లో వేగంగా వ‌చ్చిన ఓ ప్ర‌యివేటు బ‌స్సు.. జీపును ఢీకొట్టింది. దీంతో ఒక్క‌సారిగా బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో 8 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

accident
accident

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news