శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేయటం జరుగుతుందన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: డిఎస్పీ
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తాం : చంద్రబాబు
ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం...
Ganesh -
IPL 2024 :ముంబై బ్యాటర్ల విఫలం.. లక్నోకి స్వల్ప టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై...
Ganesh -
కూటమి మానిఫెస్టో అరచేతిలో వైకుంఠం చూపించింది పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై పేర్ని నాని సైటైర్లు...
Ganesh -