రోడ్డు ప్రమాదంలో.. ఎర్ర‌కోట ఘ‌ట‌న నిందితుడు న‌టుడు దీప్ సిద్దూ మృతి

-

గ‌త ఏడాది కేంద్రం తీసుకువ‌చ్చిన సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తు.. రైతులు ఢిల్లీలో చేసిన ఆంధోళ‌న రూట్ మార్చి ఎర్ర‌కోట వైపు తిప్పి.. ఎర్ర‌కోట‌పై జెండా ఎగ‌ర‌వేసిన పంజాబి న‌టుడు దీప్ సిద్దూ మృతి చెందాడు. రోడ్డు ప్ర‌మాదంలో న‌టుడు దీప్ సిద్దూ మృతి చెందాడు. హ‌ర్యాణా రాష్ట్రంలోని సోనిప‌త్ లో జ‌రిగిన కారు ప్రమాదంలో న‌టుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. ఈ విషయాన్ని హ‌ర్యాణా రాష్ట్ర పోలీసులు అధికారింగా ప్ర‌క‌టించారు.

కారు ప్ర‌మాదంలో చ‌నిపోయింది.. పంజాబి న‌టుడు దీప్ సిద్ధూ అని ప్ర‌క‌టించారు. పంజాబ్ రాష్ట్రంలో దీప్ సిద్ధూ న‌టుడు. అయితే సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ.. రైతులు ఢిల్లీ వ‌ర‌కు ట్రాక్ట‌ర్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ఆందోళ‌న‌ను రూట్ మార్చార‌ని.. ఎర్ర‌కోట వైపు రైతుల‌ను తిప్ప‌ర‌ని దీప్ సిద్దూపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు కూడా ఎర్ర కోట పై జెండా ఎగ‌ర‌వేసింది.. దీప్ సిద్దూ యే అని అప్ప‌ట్లో తెల్చారు. దీంతో ఈ కేసులో న‌టుడు దీప్ సిద్ధూ నిందితుడిగా ఉన్నాడు. దీంతో దీప్ సిద్ధూ పేరు దేశ వ్యాప్తంగా వినిపించింది. అయితే దీప్ సిద్ధూ తాజా గా కారు ప్ర‌మాదంలో మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news