‘అలయ్​ బలయ్’ వేడుక షురూ.. డప్పు వాయించి ఉత్సాహపరిచిన మెగాస్టార్

-

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్‌ బలయ్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌ దసరా సమ్మేళనం 2022 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఒక్కొక్కరిగా తరలివస్తున్నారు.

ఈ వేడుకకు తెలంగాణ, ఏపీ, కేరళ గవర్నర్లు డాక్టర్ తమిళసై సౌందర రాజన్, విశ్వభూషణ్ హరిచందన, ఆరిఫ్ ఖాన్​, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, భగవంత్ ఖుభా కూడా హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news