మోసం చేసి..ABN కు అధినేత అయ్యాడు – RK పై అంబటి సంచలనం

-

మోసం చేసి..ABN కు అధినేత అయ్యాడు – RK పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ.. సైకిల్‌, తర్వాత పేపర్‌, స్ట్రింగర్‌.. అన్యాయంగా తర్వాత ఆ పేపర్‌కే అధిపతి అయిన మోసగాడు అంటూ విమర్శలు చేశారు అంబటి. రెండో రోజు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ప్రారంభమైంది.

కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు, ప్రతినిధులతో ప్లీనరీ ప్రాంగణం నిండిపోయింది. పరిపాలన వికేంద్రీకరణ-పారదర్శకత తీర్మానంపై చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రెండెకరాలతో ప్రారంభించి అక్రమంగా లక్షలాది కోట్లు సంపాదించిన ధనవంతుడు చంద్రబాబు అని.. అధికారం లాక్కోవాలని చంద్రబాబు తాపత్రయమని చెప్పారు.ఏ గడప తట్టినా జగన్‌ నినాదమే మారుమోగుతోందని.. చంద్రబాబుకు తోడుగా దత్త పుత్రుడు ఉన్నాడు.. ఆయన ఫ్యాన్స్‌ మాత్రం సీఎం సీఎం అంటారు… దత్త పుత్రుడు మాత్రం.. చంద్రబాబు సీఎం సీఎం అంటాడని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news