BREAKING : నిర్మల సీతారామన్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌ వెళ్లారు. నిన్న రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు జగన్‌.. ఇవాళ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు.

ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై నిర్మల సీతారామన్‌తో సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై సమావేశం అయ్యారు సీఎం వైఎస్ జగన్. ఇక ఈ సమావేశం అయ్యాక.. ప్రధాని మోడీతో కూడా సమావేశం కానున్నారు సీఎం వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news