తెలంగాణకు షాక్..సాగర్ నుంచి 7 TMCల నీటిని ఖాళీ చేసిన ఏపీ ప్రభుత్వం

-

తెలంగాణకు షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్‌. నాగార్జున సాగర్ నుంచి 7 TMCల నీటిని ఖాళీ చేసింది ఏపీ ప్రభుత్వం. సాగర్ టెయిల్ పాండ్ ఖాళీ చేసింది ఏపీ సర్కార్‌. నాగార్జున సాగర్ డ్యామ్ దిగువ ఉన్న టెయిల్ పాండ్ నుంచి 7 TMCల నీటిని ఖాళీ చేసింది ఏపీ ప్రభుత్వం.

AP government released 7 TMC water from Sagar

అయితే… ఏపీ సర్కార్‌… నీళ్లు తరలించుకుపోతుంటే చోద్యం చూస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో రేవంత్‌ ప్రభుత్వ తీరుపై సాగర్ పరివాహక ప్రాంత ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ టెయిల్ పాండ్ ఖాళీ కావడంతో… ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు సాగు, త్రాగునీటి ఇబ్బందులు ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version