దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ !

-

Free bus scheme in AP: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ ప్రారంభం అవుతుందని తెలిపారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. తాజాగా ఓ పబ్లిక్‌ మీటింగ్‌ లో మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని ప్రకటన చేశారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.

Free bus scheme in AP

ఆ మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ స్కీమ్ వస్తుందని తెలిపారు. ఈ మేరకు దీపావళికి డబుల్ ధమాకా అంటూ Xలో ట్వీట్ చేశారు. మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని అన్నారు. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చెప్పారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version