నేడు పిఠాపురం మహిళలకు చీరలు పంపిణీ చేయనున్న పవన్‌ !

-

 

నేడు పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 12 వేలు మంది మహిళలకు చీరలు కానుక గా పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. సరస్వతి దేవి మందిరము, చండి హోమం జరిగే ప్రాంతం లోను బ్యాచ్ లు గా వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే… 12 వేలు మంది మహిళలకు చీరలు కానుక గా పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. ఇది ఇలా ఉండగా… నేడు పలనాడు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Gifts sarees to Pithapuram women for Varalaxmi Vratham

ఈ సందర్భంగా నరసరావుపేట మండలం, కాకాని లో జేఎన్టీయూ కళాశాలలో, వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10:30 గంటలకు జేఎన్టీయూ ప్రాంగణానికి చేరుకుని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్నారు. జేఎన్టీయూ ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది జిల్లా పోలీసు యంత్రాంగం.

Read more RELATED
Recommended to you

Exit mobile version