రైతులకు శుభవార్త..జూన్ 15లోపు ‘నైరుతి’ ఎంట్రీ

-

రైతులకు శుభవార్త..ఈ నెల 22 నాటికి అండమాన్, నికోబార్ దీవుల అంతటికి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే అక్కడ వర్షాలు కురుస్తు న్నాయని తెలిపింది.

వచ్చే నెల నాలుగు నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని, అదే నెల 15 లోపు ఏపీలోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. మరో వారంలో రాష్ట్రమంతా విస్తరిస్తాయని తెలిపింది. అనుకూల పరిస్థితులు ఉంటే ఐదు రోజుల ముందుగానే ఏపీలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news