ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్..!

-

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు.. టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు.. టీడీపీలో చేరారు. దింతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్ తగిలింది.

Three YCP councilors joined TDP in the presence of MLA Jayanageswara Reddy

ఇప్పటికే వైసీపీ పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేతలు… బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావు లాంటి బడా లీడర్లు… జంప్ అయ్యారు.ఇక అటు ఈ సారి ఏపిలో దీపావళి ధమాకా అదిరిపోయింది. సూపర్ సిక్స్లో హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి రోజు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది అని టీడీపీ పార్టీ చెబుతోంది. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత సిలెండర్ల పథకాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాటు కల్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version