BREAKING : ఇవాళ చిత్తూరు బంద్ కు వైసీపీ పిలుపు..

-

చిత్తూరు పుంగనూరులో నిన్న టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యుత్సాహం ప్రదర్శించిన టీడీపీ నేతలు..వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. అయితే.. ఈ సంఘటనపై వైసీపీ పార్టీ కీలక ప్రకటన చేసింది. పుంగనూరులో హింసాత్మక ఘటననపై చిత్తూరు బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది.

దీంతో ఇవాళ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగనుంది. కాగా.. మరి కాసేపట్లో నిన్నటి పుంగనూరు గోడవల్లో గాయపడిన పోలీసులను చిత్తూరు ఆసుపత్రిలో పరామర్శించనున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం పుంగనూరు లో దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version