అప్పుల్లో దేశంలోనే ఏపీ రెండవ స్థానంలో ఉంది – యనమల

-

వైసీపీ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు ఆక్వా రైతులను సంక్షోభంలోకి నెట్టాయని అన్నారు. అధికారంలో లేనప్పుడే జగన్ రూ. లక్ష కోట్ల ఆస్తి సంపాదించారని.. ఇప్పుడు సీఎం చేసి బస్మాసుర హస్తాన్ని ప్రజలు నెత్తిమీద పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు యనమల రామకృష్ణుడు.

yanamala ramakrishnudu

జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో రెండవ స్థానంలో నిలిచిందని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news