BREAKING : రేపే ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

-

ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. శనివారం నాడు అంటే రేపు ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలో టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు ఏపీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్.

ఈ ఏడాది ఫలితాలు గ్రేడ్‌లకు బదులు మార్కుల రూపంలో వెల్లడించనున్నారు ఏపీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news