బ్రేకింగ్‌ : ఏపీ సీఎంవో షాక్‌ ఇచ్చిన రవాణా శాఖ..

-

సీఎం స‌హా వీఐపీల కోసం కాన్వాయ్‌ల‌ను ఏర్పాటు చేసే బాధ్య‌త రాష్ట్ర ర‌వాణా శాఖ‌ది కాగా… ఆ శాఖకు ఖర్చుల‌ను ప్ర‌భుత్వం క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లించాల్సి ఉంది. గ‌డిచిన 3 సంవత్సరాలలో ఏపీలో ముఖ్య‌మంత్రి, ఇత‌ర ప్ర‌ముఖుల కోసం ఏర్పాటు చేస్తున్న కాన్వాయ్‌ల ఖ‌ర్చులు రూ.17.5 కోట్ల‌కు చేరుకున్నాయి. అయితే జ‌గ‌న్ సీఎం అయ్యాక ఈ ఖ‌ర్చుల‌ను ర‌వాణా శాఖ‌కు చెల్లించ‌నే లేద‌ట‌ ఏపీ ప్ర‌భుత్వం.

Jagan Reddy slams Jharkhand CM Hemant Soren for his dig at PM Modi - India  News

దీంతో.. ఫ‌లితంగా ఈ మూడేళ్ల‌లో ఈ బ‌కాయిలు రూ.17.5 కోట్ల‌కు చేరుకున్నాయి. బకాయిల కోసం తాజాగా ఏపీ ర‌వాణా శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. త‌క్ష‌ణ‌మే బ‌కాయిలు చెల్లించాల‌ని ఆ లేఖ‌లో పేర్కొంది. అంతేకాకుండా త‌క్ష‌ణ‌మే బ‌కాయిలు చెల్లించ‌కుంటే… సీఎం సహా వీఐపీల‌కు ఇక‌పై కాన్వాయ్‌ల‌ను ఏర్పాటు చేయ‌లేమంటూ ర‌వాణా శాఖ ప్ర‌భుత్వానికి తేల్చి చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news