సీఎం జగన్ శాడిస్టు.. పిచ్చి నా కొడుకు – అయ్యన్నపాత్రుడు

-

సీఎం జగన్ శాడిస్టు.. పిచ్చి నా కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఇప్పుడు విశాఖలో ఈ గర్జనలెందుకు..? జగన్ తప్పు చేస్తోంటే ధర్మాన, బొత్స వంటి వాళ్లు ఏం చేస్తున్నారు..? అని నిలదీశారు. మిగతా వైసీపీ నేతలంటే పిల్ల నా కొడుకులు.. ధర్మాన, బొత్సలకు ఏమైంది..? ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడే ధర్మాన, బొత్స ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు.

సజ్జల స్క్రిప్ట్ రాసిస్తే మంత్రులు ధర్మాన, బొత్స మాట్లాడుతున్నారు.అమరావతే రాజధాని అని జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటేయలేదా..? అని ఆగ్రహించారు. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అంటుంటే.. ఈ తుగ్లక్ నాకొడుకు మూడు రాజధానులంటున్నాడు. విశాఖ ఆర్ధిక రాజధాని అని చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. విశాఖ భూములని తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 25 వేల కోట్లు ఏమయ్యాయి..? అన్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియోసును జగన్ లాగేసుకున్నారు.తమను బెదిరించి రాయించేసుకున్నారని సురేష్ బాబు చెప్పారని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.

Read more RELATED
Recommended to you

Latest news