BREAKING : ICC లో అమిత్‌ షా కొడుకుకు కీలక పదవి

-

BREAKING : కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ పార్టీ కీలక నేత అమిత్‌ షా కొడుకు BCCI కార్యదర్శి జైషాకు మరో కీలక పదవి దక్కింది. ఈ సారి ఐసీసీ మండలిలో కీలక స్థానం దక్కినట్లు సమాచారం అందుతోంది.

BCCI కార్యదర్శి జైషా ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) యొక్క ఫైనాన్స్ మరియు కమర్షియల్ అఫైర్స్ కమిటీ హెడ్‌గా ఎన్నికయ్యారని సమాచారం అందుతోంది. దీనిపై ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన రానుంది. ఇటీవలే… BCCI కార్యదర్శి గా మరోసారి జై షా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఐసీసీలో కీలక పదవి రావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news