Breaking: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష తేదీల ప్రకటన

-

తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు దఫాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 7 మరియు 21 తేదీలలో పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 7న ఎస్ఐ రాత పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ రాత పరీక్షల హాల్ టికెట్లను https://www.tslprb.in/ వెబ్ ద్వారా పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news