BREAKING: హీరో ప్రభాస్ కి హైకోర్టు నోటీసులు !

-

ఆది పురుష్ సినిమా యూనిట్ కు సోమవారం ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆది పురుష్ సినిమాలో హిందువుల మనోభావాలు గాయపరిచారని.. సినిమా విడుదలపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్ ను సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్, చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేసింది.

ఈ సినిమా విడుదలపై స్టే విధించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దారుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులలో పేర్కొంది. కాగా ఆది పురుష్ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ లో రాముడు, రావణుడి పాత్రలపై అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news