ఈ నెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన

-

మూడు రాజధానులు, వికేంద్రీకరణ సాధనకై విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని మేధావులు అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని.. విశాఖాలన రాజధానిని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని మేధావులు అభిప్రాయపడ్డారు.

ఈ నెల 15 న విశాఖ గర్జనను విజయవంతం చేస్తామని వారు వెల్లడించారు. మూడు రాజధానులు రావడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయని ఈ సమావేశంలో వారు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news