కన్నీరు పెట్టించే వీడియో షేర్ చేసిన చంద్రబాబు…!

-

కరోనా రోగులకు అందించే వైద్యం విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. కరోనా రోగులను నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆస్పత్రుల్లో. ఈ నేపధ్యంలో టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మరొక సారి ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా బాధితులకు సరైన వైద్యం ,సదుపాయాలు అందడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు, తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వ్యక్తి తన తల్లి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్న వీడియో ని షేర్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“చంద్రబాబు నాయుడు ఏపీలో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి. ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే… ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్ లను తక్షణం ఆదుకోండి అంటూ ట్వీట్ చేసారు.”

Read more RELATED
Recommended to you

Latest news