జగన్ CM అయ్యాక చంద్రబాబు తీసుకున్న అతి గొప్ప నిర్ణయం ఇదే !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నేతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవిచూడటం తో పాటు తక్కువ సీట్లు గెలవడంతో పార్టీని అష్టకష్టాలు పడి అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటూ చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు.

Image result for chandrababu jagan

అధికారపార్టీకి భారీ మెజార్టీ బలంగా ఉండటంతో చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పెట్టాలని నాయకులను కంట్రోల్ లో పెట్టుకోవాలని వైసిపి వేసే ప్రతి యొక్క ప్లాన్ ని చంద్రబాబు తన అనుభవంతో ఎదుర్కొంటున్నారు. అనేక విషయాలలో జగన్ తీసుకున్న నిర్ణయాలకు చంద్రబాబు వేసిన ఎత్తుగడలకు రద్దు చేసుకునే పరిస్థితికి ప్రభుత్వాన్ని గడగడలాడించారు.

 

ఇటువంటి నేపథ్యంలో అనేక కుయుక్తులు జగన్ సర్కార్ వేసిన ఎదుర్కొన్న చంద్రబాబు త్వరలోనే జగన్ ప్రభుత్వాన్ని అన్నివిధాల ఇరుకున పెట్టే విధంగా అతి గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే జగన్ సర్కార్ అర్ధరాత్రి కోట్ల జీవోలు జారీ చేస్తున్నారు అంట. దీంతో అధికారంలోకి వచ్చాక జగన్ ఇప్పటివరకు అర్ధరాత్రి పూట ఎన్ని జీవోలు జారీ చేశారు వాటని లెక్కలు చంద్రబాబు బయట పెట్టబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news