ఇంద్రకీలాద్రి ఈవో భ్రమరాంబకు కోర్టు ధిక్కరణ నోటీసులు

-

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఆలయ ఈవో భ్రమరాంబకు కోర్టు ధిక్కరన నోటీసులు అందాయి. ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరుకావాలని ఈవో భ్రమరాంబకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రెగ్యులరైజేషన్ లో అన్యాయం జరిగిందని ఉద్యోగులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

జూనియర్లను రెగ్యులరైజ్ చేసి తమను పక్కన పెట్టారని ఎన్.ఎం.ఆర్ ఉద్యోగుల ఆరోపిస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టులు నోటీసులు పంపిన ఈవో భ్రమరాంబ స్పందించలేదు. దీంతో ఆమెకు కోర్టు ధిక్కరన నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news