నల్లమల అడవిలో ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

-

దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కింద మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ… కొందరు మానవ మృగాలు మహిళలపై లైంగిక దాడులు చేస్తూనే ఉన్నారు. వాయు, వరస లేకుండా కామ క్రోదులుల ప్రవర్తిస్తున్నారు.

మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలికపై అత్యాచారం

అయితే తాజాగా ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుండగులు. ఈ దారుణమైన సంఘటన నంద్యాల లో చోటుచేసుకుంది. నంద్యాల వెలుగోడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

అటవీ ప్రాంతంలోకి వెళ్తున్న బాలిక బాలుడిని వెంబడించి దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు..బాలికను లాక్కెల్లి అత్యాచారం చేశారు. అయితే ఈ ఘటన పై స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు… జరిగిన విషయాన్ని మొత్తం వివరించింది. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news