శృంగారం సరిగా చేయడం లేదని ప్రియుడిపై వివాహిత దారుణం..!

-

శృంగారం సరిగా చేయడం లేదని.. ప్రియుడిపై ఓ ఆంటీ కారంపోడితో దాడి చేసి.. అతన్ని చితక్కొట్టింది. ఈ సంఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… చింతలపూడికి చెందిన రమేష్‌ కు సునీత అనే మహిళతో 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి వారి మధ్య వైవాహిత బంధం బాగానే ఉంది.


అయితే.. గత మూడు నెలల కిందట… రమేష్‌ ఇంటి దగ్గరే ఉంటున్న మోహన్‌ అనే వ్యక్తి.. సునీతకు చాలా దగ్గరయ్యాడు. మోహన్‌ కు అప్పటికే పెళ్లి జరిగింది. కామంతో ఉన్న మోహన్‌… సునీతను ఎలాగైనా లోబర్చుకోవాలని ప్లాన్‌ వేశాడు. డబ్బుల ఆశ చూపి.. సునీతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఇంకేముంది.. రమేష్‌ కు తెలియకుండా.. మూడు నెలల నుంచి.. సునీత-మోహన్‌ మధ్య రాసలీలలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. గత వారం రోజుల నుంచి సునీతతో సెక్స్‌ లో మోహన్‌ పాల్గొనడం లేదు. తన భర్త లేడు.. ఇంటికీ రమ్మని పిలిచినా.. మోహన్‌ రెస్పాండ్‌ కాలేదు. దీంతో మోహన్‌ నడిపే బంగారం దుకాణానికి వెళ్లి.. అతని కళ్లల్లో కారం కొట్టి.. దేహశుద్ది చేసింది. ఈ విషయం మోహన్‌ భార్యకు తెలియడంతో…పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు… దీనిపై విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news