దారుణం.. బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య

-

హనుమకొండ జిల్లా పసరగొండ లో దారుణం చోటుచేసుకుంది. పసరగొండ కు చెందిన రాజు, అర్చన ఇద్దరు దంపతులు. వారికి నెల రోజుల క్రితం బంధువులు మిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. అనన్య దంపతుల్లా ఉంటారు అనుకునే వీరి మధ్య నెల రోజుల్లోనే మనస్పర్థలు వచ్చాయి. ఇదే మీ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రాజు పై వచ్చిన దాడికి పాల్పడింది.

అక్కడే ఉన్న బ్లేడ్ తో అమానుషంగా గొంతు కోసి చంపిన యత్నించింది. గన్ ఇది గమనించిన స్థానికులు వెంటనే రాజును వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాజు మరియు అర్చనలకు మధ్య అసలు గొడవ ఏంటి? అర్చనం రాజు మానసికంగా లేదా శారీరకంగా ఏమైనా వేధిస్తున్నాడా ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అర్చన పోలీసుల అదుపులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news