BREAKING: జనగామలో ప్రేమ జంట ఆత్మహత్య

-

జనగామ జిల్లా దారుణం చోటు చేసుకుంది. జనగామ పాలకుర్తి మండల మల్లంపల్లి గ్రామం బిక్య నాయక్ గ్రామపంచాయితీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట తాజాగా ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు 16 సంవత్సరాలు, మైనర్ బాలిక బానోతు దీపిక 22 సంవత్సరాల గుగులోతు రాజుగా పోలీసులు గుర్తించారు.

పురుగుల మందు తాగించి..అమ్మాయిని హత్య చేసినట్లు సమాచారం అందుతుంది. పల్లి ప్రకృతి వనంలో రాత్రి 11 గంటల సమయంలో తీసుకొచ్చి అమ్మాయికి బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ తర్వాత ప్రియుడు పురుగుల మందు తగినట్టు స్థానికులు అనుమానం.. వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రేమ జంట ఆత్మహత్య తో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news