మరిది మోజులో వదిన.. అర్ధరాత్రి వరకు ఆ పనిలోనే.. చివరకు !

-

ఏలూరు కొత్తపేటకు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో ఫేస్బుక్ చిచ్చు తెచ్చిపెట్టింది. ఫేస్బుక్ లో వరుసకు మరిది అయ్యే రాము ఆమెకు పరిచయమయ్యాడు. నిత్యం మొదటితో చాటింగ్ లో మునిగిపోయి భర్తను అలాగే పిల్లలను మర్చిపోయింది.

ఈ నేపథ్యంలోనే వారి మధ్య అక్రమ సంబంధం కూడా మొదలైంది. భర్త లేనప్పుడు మరిది తో రాసలీలు సాగించేది. కైలా కొనసాగుతున్న నేపథ్యంలో భర్తకు ఒకరోజు భార్యపై అనుమానం వచ్చి నిఘా పెట్టడం మొదలుపెట్టాడు. అయితే ఈ విషయం కళ్ళార చూసిన ఆమె భర్త… ఆమెను హెచ్చరించాడు.

ఈ విషయం కూడా మరిదికి చేరవేసిన మహిళ అతడు చెప్పిన ప్లాన్ ప్రకారం ఇంట్లోంచి పారిపోయింది. భర్తకు విషయం తెలియడంతో తమ ఎఫైర్ ఇక సాగదని అనుకోని ఇద్దరు ఏలూరు.. పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహం పక్కన తమ చావుకు ఎవరు బాధ్యులు కాదని తెలుపుతూ సూసైడ్ లెటర్ కూడా రాయడం గమనార్హం. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news