ఏపీ ప్రజలకు జగన్ శుభవార్త..మానసిక సమస్యలకు ఫ్రీగా టెలీ కౌన్సెలింగ్ !

-

ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. మానసిక సమస్యల పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో టెలిమానస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

మానసిక సమస్యల కోసం 14416 లేదా 180089114416 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి టెలి కౌన్సిలింగ్ పొందే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 వరకు టెలీ మానస్ కేంద్రం ద్వారా సేవలు అందుతాయి. రాష్ట్ర జనాభాలో 10 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news