ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు

-

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనడానికి ఇచ్చే బిల్డింగ్ అడ్వాన్స్ అడ్వాన్స్ పై అంటే బ్యాంకు నుంచి తీసుకున్న గృహరుణంపై వడ్డీ రేటు 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఉద్యోగులు ఈ వడ్డీ రేటును మార్చి 31, 2023 వరకు పొందవచ్చు.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news