Ipl 2022 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీలో భాగంగా.. ఇవాళ గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ 51వ మ్యాచ్‌ , ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ.. కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన గుజరాత్‌ టైటాన్స్‌.. మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ చేయనుంది ముంబై.

జట్ల వివరాలు :

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ

Read more RELATED
Recommended to you

Latest news