ఆసుపత్రిపాలైన టీమిండియా క్రికెటర్ ఖలీల్ అహ్మద్

-

టీమిండియా కు మరో షాక్‌ తగిలింది. టీమిండియా పేసర్, రాజస్థాన్ స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా రంజి ట్రోఫీ 2022-23 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఖలీల్ అహ్మద్ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.

తాజాగా అతను గాయానికి సంబంధించిన అప్డేట్ ను ఖలీల్ అహ్మద్ అభిమానులతో పంచుకున్నాడు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా రంజీ ట్రోఫీలో చాలా మ్యాచ్ లకు దూరం కానున్నట్లు అతడు తెలిపాడు. ఒకవేళ అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తే తిరిగి మళ్ళీ జట్టులోకి చేరుతానని ఖలీల్ అన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news