మరిదితో రాసలీలలు.. భర్తకు తెలిసి ఏం చేశాడంటే..?

-

రానురాను బంధాలకు విలువ లేకుండా పోతోంది. వదినను తల్లి తరువాత తల్లిలా గొప్పగా భావించే ఈ భారతదేశంలో.. ఓ మహిళ మాయని మచ్చ తెచ్చింది. పడక సుఖం కోసం మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీ లో ని మీరట్‌లో గల ఖర్ఖోడా ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తికి 8 ఏళ్ళ క్రితం పూనమ్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంత కాలం క్రితం పూనమ్ వినోద్ సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తవిషయం తెలిసి వద్దని చెప్పినా పూనమ్ వినలేదు. ఇదే విషయమై పలుమార్లు వీరి మధ్య గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని వినోద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

ఇంట్లో నిద్రపోతున్న భార్యను లేపి మరీ కత్తితో ఆమెపై వినోద్ దాడి చేశాడు. పొరుగింట్లో ఉండే వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అతడిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు. తీవ్ర గాయాల పాలైన పూనమ్ అక్కడికక్కడే మరణించింది. అనంతరం వినోద్ నేరుగా పోలీసుల ఎదుటకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య తన సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇద్దరూ కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే హత్య చేశానని పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news