IND vs Aus : దుమ్మురేపిన రోహిత్… సిరీస్ సమం చేసిన టీమిండియా

-

నాగపూర్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. కేవలం 8 ఓవర్లతో మ్యాచ్ ను నిర్వహించగా తోలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 91 పరుగులు చేసి విజయం సాధించింది.

చివరి ఓవర్లో దినేష్ కార్తీక్ ఓ సిక్స్, ఒక ఫోర్ కొట్టడంతో…నాగపూర్ టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

స్కోర్లు :

ఆస్ట్రేలియా-90/5 (8),

భారత్-92/4 (7.2)

 

 

Read more RELATED
Recommended to you

Latest news